- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కోర్టులు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసును సోమవారం హైకోర్టు విచారించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ విచారణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
Next Story