- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖానాపూర్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్క్ లేకుండా తిరుగుతే కేసులు పెడతామని ఖానాపూర్ సీఐ జయరాం తెలిపారు. ఖానాపూర్ పట్టణంలో సోమవారం మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న యువకులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై గంగారాం తెలిపారు. రైటర్ రాజేశ్వర్, పీసీలు రాజేశ్వర్, వెంకటేశ్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story