- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
మనుషుల భయాన్ని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. కరోనా లేకున్నా ఉందని నమ్మించి రూ.లక్షలు డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని హైదరాబాద్ సోమాజిగూడ దక్కన్ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. కరోనా లక్షణాలతో వెళ్లిన ఓ వ్యక్తి పట్ల దక్కన్ ఆస్పత్రి వైద్యులు మనీ గేమ్ ఆడారు. అతనికి నెగిటివ్ వచ్చిన విషయాన్ని దాచిపెట్టి కరోనా రోగుల పక్కన బెడ్ ఇచ్చి చికిత్స అందించారు. తీరా డిశ్చార్చి చేసేందుకు రూ.లక్షలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది.
Next Story