- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్పై కేసు నమోదైంది. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పీఎస్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
‘‘ రామునికి ఇష్టమైన ఆహారం నెమలి మాంసం, చికెన్ అని.. సీత జింక కావాలని అడిగిండి కూడా వండుకుని తినడానికే’’ అని కత్తి మహేశ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సెక్షన్ 505,502 కింద కేసు నమోదైంది. గతంలోనూ రామునిపై కత్తి మహేష్ పరిపూర్ణానందా స్వామిల మధ్య గొడవ జరిగడంతో ఇరువురూ ఆరు నెలలపాటు రాష్ర్టం నుంచి బహిష్కరింపబడ్డ విషయం తెలిసిందే.
Next Story