- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ ఉల్లంఘించిన 14మందిపై గద్వాల పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టణంలోని మోమిన్ మహల్లాలోని వీధుల్లో అనవసరంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని, క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు స్థానిక సీఐ జక్కుల హనుమంతు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. కరోనా రాకుండా ప్రజలు ఇండ్లకే పరిమితమై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags : Case, 14 persons, violating, lockdown, mahaboobnagar, gadwala
Next Story