- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అనంతపురంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చిన రష్యా యువకుడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్న యువకుడిని పుట్టపర్తిలోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఈ ఘటనతో ప్రశాంతి నిలయం నిర్వహకులు అప్రమత్తమయ్యారు. సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చే విదేశి భక్తుల వివరాలను సేకరిస్తున్నారు.
Next Story