- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నాం కావున, తామందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా సహా ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మొత్తం శానిటైజేషన్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కోరుతున్నారు.
Next Story