- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని రిషివ్యాలీ స్కూల్పై కరోనా పంజా విసిరింది. ఆ స్కూల్లో చదువుకుంటున్న 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించిన స్థానిక ఏఎన్ఎం, వాలంటీర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో కరబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి అనూహ్య సిబ్బందితో విద్యార్థులను పరీక్షించారు. కరోనా సోకినప్పటికీ విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఎలాంటి భయం అవసరం లేదని త్వరలోనే కోలుకుంటారని డా. అనూహ్య స్పష్టం చేశారు.
Next Story