గోదావరిలో పూజలు బంద్

by Shyam |

<p>దిశ, కరీంనగర్: కరోనా ప్రభావం ఆలయాలపైనే కాదు గోదావరి నదిపై కూడా పడింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనాన్ని నిలిపి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి గోదావరి నదికి ఎవరూ రావద్దని కోరారు. Tags: carona, godavari, kaleshwaram, ap news</p>

గోదావరిలో పూజలు బంద్
X

దిశ, కరీంనగర్: కరోనా ప్రభావం ఆలయాలపైనే కాదు గోదావరి నదిపై కూడా పడింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనాన్ని నిలిపి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి గోదావరి నదికి ఎవరూ రావద్దని కోరారు.

Tags: carona, godavari, kaleshwaram, ap news

Next Story