Job Notification 2022 : సెంట్రల్ రైల్వేలో టీచర్ పోస్టులు..

by Vinod kumar |
Job Notification 2022 : సెంట్రల్ రైల్వేలో టీచర్ పోస్టులు..
X

దిశ, ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ రైల్వేలోని భుసావల్ రైల్వే డివిజన్ ఒప్పంద ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 22

పీజీటీ - 5

టీజీటీ - 8

పీఆర్‌టీ - 9

పోస్టుల విభాగాలు: కెమిస్ర్టీ, ఆంగ్లం, హిందీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, మ్యూజిక్, సైన్స్, ఆర్ట్స్.. సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పీజీటీ పోస్టులకు స్పెషలైజేషన్‌లో బీఈడీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

టీజీటీలకు సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ గ్రాడ్యుయేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషనల్‌లో రెండేళ్ల డిప్లొమా/బిఈడీ/భీఏ/బీఎస్సీ/బీఏఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ అర్హత సాధించి ఉండాలి. పీఆర్‌టీ లకు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ డిప్లొమా/బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత తో పాటు టెట్ అర్హత ఉండాలి.

వయసు: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా..

దరఖాస్తు: ఇంటర్వ్యూకు నేరుగా సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో హాజరవ్వాలి.

ఇంటర్వ్యూ : అక్టోబర్ 4, 2022.

వేదిక: డీఆర్ఎం కార్యాలయం, భూసావల్.

వెబ్ సైట్: https://cr.indianrailways.gov.ఇన్

ఐఓసీఎల్‌లో 56 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

Next Story

Most Viewed