కారు బోల్తా.. ఐదుగురు మృతి

by  |

ఛత్తీస్‌ గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగఫణి దగ్గర అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా,పలువురికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల వివరాల మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags: car roll over, 5 members died, chattisgarh,nagapani, someone injured, over speed


Next Story

Most Viewed