- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బోల్తా: ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p> అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై జాతీయ రహదారిపై కొత్తపల్లి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జాన్ శాస్త్రి అనే వ్యక్తి అక్కడిక్క డే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు బళ్లారి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.</p>
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై జాతీయ రహదారిపై కొత్తపల్లి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జాన్ శాస్త్రి అనే వ్యక్తి అక్కడిక్క డే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు బళ్లారి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story






