- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో గంజాయి కలకలం రేపింది. సైదాపూర్ మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండ గంజాయిను సప్లై చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు. రూ.1,18,000 ఉంటుందని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.
Next Story