- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మధ్యప్రదేశ్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను భోపాల్ నుంచి ఢిల్లీకి తరలించగా, కాంగ్రెస్.. నేడు జైపూర్కు తరలించనున్నది. అలాగే, సింధియా వర్గం ఎమ్మెల్యేలు బెంగళూరులో మాకాం వేశారు. కాగా, కాంగ్రెస్కు టాటా చెప్పిన సింధియా నేడు లేదా రేపు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
tags: camp politics, madhya pradesh, bjp, congress, jyotiraditya scindia, delhi, bhopal,
Next Story