ఊపందుకున్న క్యాంప్ రాజకీయాలు

by  |
ఊపందుకున్న క్యాంప్ రాజకీయాలు
X

భోపాల్: రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మధ్యప్రదేశ్‌లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను భోపాల్ నుంచి ఢిల్లీకి తరలించగా, కాంగ్రెస్.. నేడు జైపూర్‌కు తరలించనున్నది. అలాగే, సింధియా వర్గం ఎమ్మెల్యేలు బెంగళూరులో మాకాం వేశారు. కాగా, కాంగ్రెస్‌కు టాటా చెప్పిన సింధియా నేడు లేదా రేపు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

tags: camp politics, madhya pradesh, bjp, congress, jyotiraditya scindia, delhi, bhopal,



Next Story

Most Viewed