- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా మంత్రి వర్గంలో ఏడుగురికి చోటు కల్పించనున్నారు. కొత్త మంత్రి వర్గ జాబితాను బుధవారం సాయంత్రం 4గంటలకు ప్రకటించనున్నట్టు సీఎం యడియూరప్ప తెలిపారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గంలో అధికంగా 34 మందిని నియమించవచ్చు. అయితే ప్రస్తుతం మంత్రి వర్గంలో 27 మంది ఉన్నారు. కాగా మంత్రి వర్గ విస్తరణ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో యడ్యూరప్ప ఆదివారం సమావేశం అయిన సంగతి తెలిసిందే.
Next Story