బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం..

by  |
బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. 2021-22 బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11.30 గంటలకు శాససనభలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.



Next Story