- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో తడసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మద్దతు ధర ఇచ్చి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ భరోసా ఇచ్చారు.
tag: Joint Collector Padmakar, inspection, buy stained grain, medak
Next Story