కరోనా కట్టడికి సూర్యాపేట వ్యాపారి రూ.2.22 లక్షల విరాళం

by  |
కరోనా కట్టడికి సూర్యాపేట వ్యాపారి రూ.2.22 లక్షల విరాళం
X

దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా, సూర్యాపేటలో ప్రముఖ వ్యాపారి కోట ప్రభాకర్‌రెడ్డి రూ.2.22 లక్షలు సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. అలాగే, ప్రముఖ వైద్యుడు మధుబాబు దంపతులు కూడా సూర్యాపేట కలెక్టర్ సహాయనిధికి రూ. 50వేలు విరాళంగా ప్రకటిస్తూ, చెక్కును మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దాతలను అభినందించారు.

Tags: corona, cm relief fund, prabhakar reddy, donates

Next Story

Most Viewed