- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా, సూర్యాపేటలో ప్రముఖ వ్యాపారి కోట ప్రభాకర్రెడ్డి రూ.2.22 లక్షలు సీఎం రిలీఫ్ పండ్కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. అలాగే, ప్రముఖ వైద్యుడు మధుబాబు దంపతులు కూడా సూర్యాపేట కలెక్టర్ సహాయనిధికి రూ. 50వేలు విరాళంగా ప్రకటిస్తూ, చెక్కును మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దాతలను అభినందించారు.
Tags: corona, cm relief fund, prabhakar reddy, donates
Next Story