ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన TCS

by Disha Web Desk 10 |
ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన TCS
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా సమయంలో ప్రముఖ సంస్థలు అన్నీ వర్క్ ​ఫ్రం హోమ్ పెట్టి నడిపించాయి. ఇప్పుడు ఆ రూల్ కు బ్రేక్ వేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండి పని చేసేందుకే ఇష్ట పడుతున్నారు. నెలలో కనీసం 12 రోజులు ఆఫీసుకు రావాలని టీసీఎస్ ​ఇటీవలే రూల్​ పెట్టింది. అయితే ఇప్పటికీ కూడా ఉద్యోగులు ఆఫీసుకు సరిగా రావడం లేదట. విసుగు చెందిన ఆఫీసు యాజమాన్యం ఇప్పటి వరకు చేసిన వర్క్​ ఫ్రం హోమ్ ​ చాలు.. దయచేసి ఆఫీసుకు రండి అంటూ కోరుకుంటున్నట్లు పేర్కొంది. టీసీఎస్​కు మొత్తం 6,14,795 మంది ఉద్యోగులున్నారు.

Next Story

Most Viewed