- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశీయ మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ విడుదల
దిశ, వెబ్డెస్క్: దేశీయ స్టార్టప్ కంపెనీ 'మేటర్' కొత్తగా భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేసింది. ఇది అహ్మదాబాద్ ప్లాంట్ నుండి అధికారికంగా లాంచ్ అయింది. సరికొత్త డిజైన్తో గేర్లు కలిగిన ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్ దేశీయ రైడర్స్కు బాగా నచ్చుతుందని కంపెనీ పేర్కొంది. గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. బైక్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ CEO మోహల్ లాల్భాయ్ అన్నారు.
బైక్ సాధారణ కనెక్టర్ ద్వారా స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. బైక్లో స్టాండర్డ్ ఆన్బోర్డ్ 1-కిలోవాట్ ఛార్జర్, మ్యాటర్ఛార్జ్ 1.0 అమర్చారు. ఏదైనా 5A, 3-పిన్ ప్లగ్ పాయింట్ వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఆన్బోర్డ్ ఛార్జర్ 5 గంటలలోపు వాహనాన్ని ఛార్జ్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : కొత్తగా టియాగో మోడల్స్ను ప్రారంభించిన టాటా మోటార్స్