బస్సు టైరు పేలి పలువురికి గాయాలు

by  |
బస్సు టైరు పేలి పలువురికి గాయాలు
X

గిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట శివారులో రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అతలాకుతలం అయింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలి కాలు విరిగింది. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిర్మల్ నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.



Next Story

Most Viewed