అదుపు తప్పి బస్సు బోల్తా..!

by  |
అదుపు తప్పి బస్సు బోల్తా..!
X

దిశ, వెబ్‎డెస్క్: అదుపు తప్పి బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‎లోని అలీఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ బస్సు ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed