బస్సు బోల్తా… ఏడుగురు మృతి

by  |
బస్సు బోల్తా… ఏడుగురు మృతి
X

దిశ,వెబ్ డెస్క్: కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళూరుకు సమీపంలో అదుపు తప్పి ఓ పెండ్లి బస్సు ఇంట్లోకి దూసుకు వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సీఎం పినరయి విజయన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేరళ రవాణా శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు.


Next Story

Most Viewed