పాక్‌లో భవనం కూలి 14 మంది మ‌ృతి

by  |

పాకిస్తాన్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనం కూలి 14 మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని గుల్ బహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటననపై సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా స్పందించారు. పునరావాస చర్యలు చేపట్టాలని కరాచీ కమిషనర్‌ను ఆదేశించారు.

Tags: building collapse,pakistan,14 members died

Next Story

Most Viewed