- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాకిస్తాన్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనం కూలి 14 మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని గుల్ బహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటననపై సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా స్పందించారు. పునరావాస చర్యలు చేపట్టాలని కరాచీ కమిషనర్ను ఆదేశించారు.
Tags: building collapse,pakistan,14 members died
Next Story