- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: 2013భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగినందున తుది అంచనా ప్రకారం రూ.55,548.87 కోట్లు ఇవ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీయై గంటకు పైగా చర్చించారు. 2013-14అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లు వ్యయంగా పరిగణించడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పునరావాసం, భూసేకరణ వ్యయం కేంద్రానిదేనని చట్టంలో పేర్కొన్నట్లు బుగ్గన తెలిపారు.
Next Story