- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రుణాల విస్తరణ, ఉద్యోగాల కల్పనపై బడ్జెట్లో దృష్టి పెట్టడంతో వినియోగ వృద్ధి మెరుగయ్యే అవకాశాలున్నాయని ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కేంద్ర బడ్జెట్పై స్పందించిన పరిశ్రమ వర్గాలు కరోనా సంక్షోభం నుంచి రికవరీ సంకేతాలను బడ్జెట్ ప్రకటనలు చూపిస్తున్నాయని తెలిపారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా నిరంతర పెట్టుబడులు ఉంటాయని, స్టార్టప్లకు సహాయపడే ప్రకటన వల్ల స్థానిక ఇన్నోవేషన్కు ప్రాధాన్యత ఏర్పడుతుందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం పెప్సీకో అధ్యక్షుడు అహ్మద్ చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కేటాయింపు వల్ల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందనే భరోసా ఉందని డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మోహిత్ మల్హోత్రా తెలిపారు.
Next Story