- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: టీఎన్జీవో లో భాగ్యనగర్ తెలంగాణ ఉద్యోగుల సంఘం (బీటీఎన్జీవో) విలీనమైంది. నాంపల్లి టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సభ్యుల అంగీకారంతో బీటీఎన్జీవో అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి రావాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిల్ల రాజేందర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఎన్జీవోలో బీటీఎన్జీవో సంఘాన్ని విలీనం చేశామని ఆయన తెలిపారు.
Next Story