- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో తమ్ముడు తూర్పటి శ్రీను(30), తల్లి తూర్పటి మారమ్మ(70) లను అన్న లక్ష్మయ్య కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. తల్లీతమ్ముడ్ని హత్య చేసిన నిందితుడు లక్ష్మయ్య పరారీలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story