- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కరోనా వేళ భారత్కు తమ వంతు సాయంగా బ్రిటన్ పంపిన వైద్య సామాగ్రి మంగళవారం న్యూఢిల్లీకి చేరాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘ బ్రిటన్ పంపిన వైద్య సామగ్రి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇందులో 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఉన్నాయి’అని పేర్కొంది. భారత్కు మొత్తం 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లతో పాటు 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ భారత్కు పంపనుంది. ఇందులో భాగంగా తొలి ప్యాకేజీ ఢిల్లీకి చేరుకుంది.
Next Story