వరదలకు కూలిన వంతెన

by  |
వరదలకు కూలిన వంతెన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 120 ఏండ్ల తర్వాత ఈ స్థాయిలో పడుతున్న వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే వరదల ప్రభావంతో రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలో బ్రిడ్జీ కూలిపోయింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సూర్యాపేట-విజయవాడ రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



Next Story

Most Viewed