- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 120 ఏండ్ల తర్వాత ఈ స్థాయిలో పడుతున్న వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే వరదల ప్రభావంతో రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలో బ్రిడ్జీ కూలిపోయింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సూర్యాపేట-విజయవాడ రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story