- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట రుణమాఫీపై కీలక ప్రకటన
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురును అందించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో రూ.2.56 లక్షల కోట్లతోబడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతలకు అండగా ఉంటుందని చెబుతూ మంత్రి హరీష్ రావు పంట రుణ మాఫీపై కీలక ప్రకటన చేశారు. రూ.75 లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలను మాఫీ చేనున్నారని పేర్కొన్నారు.
Next Story