- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల భారత్ నిర్వహించిన మిస్సైల్ పరీక్షలన్నీ విజయవంతం అవుతున్నాయి. దీంతో మన శాస్త్రవేత్తలు రెట్టింపు ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే కొత్త క్షిపణులను లాంచ్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగాలపై దేశరక్షణ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. పొరుగుదేశాలతో పొంచియున్న ముప్పు క్రమంలోనే భారత్ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా DRDO అభివృద్ధి చేసిన బ్రహ్మెస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఇవాళ INS చెన్నై యుద్ధనౌక నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అరేబియా మహా సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.
Next Story