- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణిని భారత నావికా దళం విజయవంతంగా పరీక్షించింది. నావల్ వర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ రణవిజయ్ నుంచి ప్రయోగించగా బంగళాఖాతంలో మ్యాగ్జిమమ్ రేంజ్ టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
భారత నావికా దళం మరింత పదునెక్కిందని ఇండియన్ నేవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేసింది. సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ టెస్టుల్లో భాగంగా మంగళవారం ఈ పరీక్షను నిర్వహించింది.
Next Story