ప్రాణం తీసిన ఈత సరదా

by  |

దిశ, వరంగల్: ఈత కొట్టాలన్న సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన పూసపాటి జస్వంత్ అనే తొమ్మిదేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అనేపురం అనే గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags : boy, swimming, drowned, water, death, mahaboobabad, warangal, maripeda



Next Story

Most Viewed