- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆన్ లైన్ గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలించిందని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడలి గ్రామానికి చెందిన బాలుడు ప్రసాద్ లాక్డౌన్లో ఫ్రీ ఫైర్ గేమ్కు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story