నీటి గుంతలో పడి బాలుడు మృతి…..

by  |
నీటి గుంతలో పడి బాలుడు మృతి…..
X

దిశ, వెబ్ డెస్క్:
మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తరుణ్ అనే బాలుడు వెళ్లాడు. మట్టి కోసం తవ్విన గుంతలో ప్రమాదవ శాత్తు బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.


Next Story

Most Viewed