- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని కరీమాబాద్ ఉర్సు చెరువులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉర్సు దర్గాకు చెందిన సమీర్ (17) అనే బాలుడు స్నేహితులతో కలిసి ఉర్సు చెరువులోకి ఈతకు వెళ్లాడు.
ఆ సమయంలో చెరువులో ఎక్కువగా నీరు ఉండటంతో పాటు ఆ బాలుడికి ఈత రాని కారణంగా అతను నీట మునిగి చనిపోయినట్లు తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.
Next Story