- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చార్మినార్ : ఆషాఢమాసం బోనాల ఉత్సవాల ను పురస్కరించుకుని జంగమెట్ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ నిర్వాహకుడు, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతాల రాజేందర్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాతృ మూర్తులకు పర్వతాల రాజేందర్ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సదా మణిశంకర్, అశోక్, కిరణ్, మహేందర్, ఉదయ్, లక్ష్మణ్, మహేష్, శివకుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story