- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు గోపాలపురం ఠాణాకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుతుందని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్యాడ్ టీంతో రైల్వేస్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు రాత్రి పది నుంచి 11 గంటల వరకూ తనిఖీలు కొనసాగాయి. ఎక్కడ బాంబు లేదని నిర్ధారణ కావడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నంతసేపు స్టేషన్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. అయితే ఫోన్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read also..
Next Story