- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు బాంబుల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం మెలియాపుట్టిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర 18నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు ఎర్ర రాజేష్, నవీన్ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ బాంబులు ఎందుకు పెట్టారు, ఎవరికోసం పెట్టారు, వీళ్ల వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం మెలియాపుట్టిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర 18నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు ఎర్ర రాజేష్, నవీన్ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ బాంబులు ఎందుకు పెట్టారు, ఎవరికోసం పెట్టారు, వీళ్ల వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






