మార్కాపురంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం..!

by  |
మార్కాపురంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం..!
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డ్రైవర్స్ కాలనీ ఎదురుగా ఉన్న పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు రైల్వే స్టేషన్‎కు చెందిన బత్తుల రామయ్యగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాఘవేంద్ర, ఎస్ఐ దీపిక తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed