- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విశాఖ సముద్రంలో విషాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన నాటు బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో 8 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే, ఇందులో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డా.. ఒకరు సముద్రంలో గల్లంతు అయ్యారు. గల్లైంతన వ్యక్తి జగ్గా అని సదరు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. జగ్గా గల్లంతు అయ్యాడని వార్త విన్న బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సముద్ర అలలకు పడవ బోల్తా పడడంతో మత్స్యకారులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు.
Next Story