- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఒడిషా రాష్ట్రంలోని చిలకా సరస్సులో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. అయితే పడవలోని 25 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటపడ్డారు. కాళీజైకు వెళుతుండగా ప్రమాదవశాత్తు పడవ సరస్సులో మునిగింది. తోటి పడవల్లో ఉన్న ఈతగాళ్లు 25 మంది ప్రయాణికులను కాపాడారు. వీరి వెంటనే బాలుగామ్ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story