- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీపై భారీ విజయం సాధించిన ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈటలకు ఓటు వేసి గెలిపించిన హుజురాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ విజయం కోసం శాయశక్తులా కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story