కడపలో నేడు బీజేపీ ధర్నా

by  |

తమ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపిస్తూ.. బీజేపీ నేడు కడపలో ధర్నా చేపట్టనున్నది. ఈ ఆందోళనలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పాల్గొననున్నారు.

Next Story

Most Viewed