- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెన్నుతో టిక్ చేసినా ఓటు వేసినట్లే అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరుతూ కాషాయ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరికాసేపట్లో వాదనలు మొదలు కానున్నాయి. ఇదిలాఉండగా, రాత్రికి రాత్రే తీసుకొచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Next Story