- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ప్రజా ధనాన్ని కొల్లగొట్టడానికే ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందని బీజేపీ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకొని తమ నాయకుల జేబులు నింపడానికై కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రజలు కరోనా బారిన పడుతూ సరైన వైద్యం అందక చావుతో పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు.
Next Story