- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గత నాలుగు రోజులుగా ఆయన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా వైరస్ సోకింది. కానీ, ఆమెకు వైరస్ లక్షణాలు లేవు. దీంతో ఇద్దరినీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story