- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. టీడీపీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదని అన్నారు. కుటుంబ రాజకీయాలతో టీడీపీ అధికారానికి దూరమైందని జీవీఎల్ విమర్శించారు. కాంగ్రెస్లో రాహుల్.. టీడీపీలో లోకేశ్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని జీవీఎల్ అన్నారు.
Next Story