సీజేకు బీజేపీ లేఖ

by  |

దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తక్షణమే చర్యలను తీసుకోవాలని బీజేపీ యువ మోర్చ అధ్యక్షుడు రమేశ్ నాయుడు హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. కోర్టులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed